Skip to main content

Posts

Showing posts from August, 2024

7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్న సీఎం

  రేపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటనశ్రీసిటీలో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్న సీఎం15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించనున్న చంద్రబాబునాలుగు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలుపలు కంపెనీల సీఈవోలతో సమావేశంకానున్న చంద్రబాబుసోమశిల ప్రాజెక్టును సందర్శించనున్న చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు

  తిరుపతి జిల్లా...రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు700 మంది పోలీసులు మోహరింపు. రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  పర్యటన దృష్ట్యా, కార్యక్రమం సజావుగా మరియు విజయవంతమయ్యేలా పోలీసు శాఖ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్., తిరుపతి:-రేపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయడు సిటీ పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, కాన్వాయ్ రిహార్సల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., మరియు జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర ఐఏఎస్.,గారు పాల్గొన్నారు. హెలిపాడ్, శంకుస్థాపన చేయు ప్రదేశాల వద్ద పటిష్టమైన బ్యారికేడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ  సంబంధిత అధికారులకు సూచించారు. సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్ లను పరిశీలించి, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ, వైద్యులు, వైద్య సామాగ్రి అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను కోరారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ...

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలిఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్

  కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌క తాలో ఆర్‌జీ కార్  మెడికల్ కాలేజ్ చెందిన ట్రైయినీ వైద్యురాలు మొుమిత దేబ్ నాథ పై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని రాప్తాడు (మం) గొందిరెడ్డి పల్లి (గ్రామం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థిపై అత్యాచారం జరిగిన ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు .ఈ మధ్యకాలంలోనే చాలా రాష్ట్రాలలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హత్యాచారాలకు పాల్పడుతూన్న కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలతో బయటకు  వస్తున్నారు కానీ వాళ్ల చేతులలో బలైపోతున్న విద్యార్థులకు మహిళలకు మాత్రం న్యాయం జరగకుండా పోతుందని పేర్కొన్నారు విద్యార్థులపై మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఎంత పెద్ద అండదండలు ఉన్న వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. హత్యాచారం చేసిన నిందితులకు వేరే వారు ఎవరు పైన అమ్మ...

తెదేపాలో చేరిన మాజీ సర్పంచ్ కెంగం పద్మ మరియు వార్డ్ మెంబెర్స్ తో సహా 100 కుటుంబాలు

 విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం. *జామి మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు* *తెదేపాలో చేరిన మాజీ సర్పంచ్ కెంగం పద్మ మరియు  వార్డ్ మెంబెర్స్ తో సహా 100 కుటుంబాలు* ఈరోజు అనగా ఆదివారం జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన *మాజీ సర్పంచ్ కెంగం పద్మ & సీనియర్ నేత దండునాయుడు* దంపతులు మరియు వార్డ్ మెంబర్స్ తో సహా 100 కుటుంబాలు పెద్ద ఎత్తున వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి *శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అనంతరం వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.  *ఈ కార్యక్రమంలో ఎస్.కోట మండల వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి,మాజీ జెడ్పిటీసీ బండారు పెదబాబు, జాగరం పైడిబాబు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ మాకిరెడ్డి శ్రీ లక్ష్మి, వశి అప్పలనాయుడు మాస్టర్,ద్వారపూడి బాలాజీ చింతాడ గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

ప్లానింగ్ స్పెష‌ల్ డ్రైవ్‌ని నిర్వ‌హిస్తామ‌ని.

నిత్యం టౌన్ ప్లానింగ్ స్పెష‌ల్ డ్రైవ్‌.. - సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రిస్తాం - 76 పెండింగ్ అనుమ‌తుల్లో 57 క్లియ‌ర్ చేశాం - త్వ‌ర‌లోనే పురసేవ  పునఃప్రారంభం - ఫోర్జ‌రీ కేసులో చ‌ర్య‌లు త‌ప్ప‌వు - రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ - నెల్లూరు కార్పొరేష‌న్ లో పెండింగ్ భ‌వ‌న నిర్మాణాల ద‌ర‌ఖాస్తుల‌పై స్పెష‌ల్ డ్రైవ్‌ - మంత్రితో క‌లిసి పాల్గొన్న రూర‌ల్ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌ -  - అర్జీలు స్వీక‌రించిన మంత్రి నారాయ‌ణ‌ నెల్లూరు కార్పొరేష‌న్‌లో... నిత్యం టౌన్ ప్లానింగ్ స్పెష‌ల్ డ్రైవ్‌ని నిర్వ‌హిస్తామ‌ని...ఈ డ్రైవ్‌లో అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వమే ప‌రిష్క‌రిస్తామ‌ని... రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరు న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాల‌యంలో పెండింగ్ భ‌వ‌న నిర్మాణాల ద‌ర‌ఖాస్తుల‌పై స్పెష‌ల్ డ్రైవ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌ల‌తో క‌లిసి మంత్రి నారాయ‌ణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయ‌...