Posts

Featured Post

గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు

Image
 గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు* తేది 12.05.2026 నాడు సాలూరు మండలం గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. హనుమాన్ విగ్రహానికి పూల మాల వేసి అష్టోత్తర శతనామల పూజ చేసి హారతి ఇచ్చి పులిహార్ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకు అందజేయటం జరిగింది. గుమడాము గ్రామంలో యువకులు ఐకమత్యంతో సేవా కార్యములు చేస్తూ ఈ రోజు పూజ చేసిన పంతులు గారికీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కోరుకొండ అప్పారావు గారు శాలువతో సన్మానం చేసి ఫలహారం సమర్పించుకున్నారు. గ్రామంలో యువకులు ఐకమత్యంతో మంచి పనులు చేస్తున్నందుకు అభినందనలు తెలియచేశారు.

ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి బ్రహ్మ కుమారీస్

Image
ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ  సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి  బ్రహ్మ కుమారీస్ తే.12.05.2026 ది.మంగళవారం ఉదయం బసినేని పల్లి గ్రామం, సీతారాంపురం మండలం నెల్లూరు జిల్లా లో ఆశా వర్కర్స్ కి మరియు వైద్య సేవలు చేస్తున్న డాక్టర్స్ & నర్సెస్ లకు  *ఇంటర్నేషనల్ నర్సెస్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య (బొబ్బిలి సెంటర్ ఇన్చార్జి) గారు నర్సులు కు  రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలి అని సందేశం ఇస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ కు కూడా ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు

చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి

Image
 *డ్రైవర్‌పై  దాడి: ఆసుపత్రిలో చికిత్స* చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన  చిలకలూరిపేట డిపోకు చెందిన డ్రైవర్ గంటూరు నుంచి సుమారు 70 మంది ప్రయాణికులతో బస్సును తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో చౌడవరం వద్ద ప్రయాణికులు దిగాల్సి ఉండగా, అక్కడ వర్షం కురుస్తుండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సును కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా బస్సుకు అడ్డంగా రావడంతో కండక్టర్ మరియు డ్రైవర్ అతడితో మాట్లాడారు. అయితే, బస్సు ఎందుకు ఆపలేదని ఆగ్రహించిన సదరు వ్యక్తి, తన అనుచరులతో కలిసి డ్రైవర్‌పై దాడికి దిగాడు. దాదాపు 10 మందికి పైగా వ్యక్తులు డ్రైవర్‌ను, కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టారని ఈ దాడిలో డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురై, బీపీ పడిపోవడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తులు కండక్టర్ ఫోన్‌లోని వీడియోలను బలవంతంగా డిలీట్ చేయించడమే కాకుండా, డ్రైవర్ లైసెన్స్ జిరాక్స్ తీసుకుని బెదిరిం...

మదర్స్ డే శుభ సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్

Image
మదర్స్ డే శుభ  సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్* తే.10.05.2026 ది.ఆదివారం ఉదయం గాదెలవలస గ్రామం, బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా లో గ్రామీణ మహిళలకు *మదర్స్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య  గారు మహిళలకు సగౌరవంగా శాలువాలతో సన్మానం చేసి వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను ప్రోత్సహిస్తూ , గ్రామ అభివృద్ధి కోసం *రాజయోగ మెడిటేషన్ నేర్చుకుంటూ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నారని ఆ మహిళలు చెప్పారు* మహిళలను చాలా గౌరవంగా సన్మానించడం వారికి ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేయడం చాలా ఆనందంగా ఉందని బ్రహ్మ కుమారిస్ చేస్తున్న సేవలు అద్భుతమని గ్రామీణ మహిళలు అభినందనలు తెలియచేశారు

Visakhapatnam Pride: Aditya Students Selected for IIMs

Image
 📰 PRESS NOTE Students of Aditya Business School Achieve MBA Admissions in IIMs Visakhapatnam: Aditya Business School achieved another milestone as two of its students secured MBA admissions in prestigious Indian Institutes of Management (IIMs), bringing laurels to the institution. Mr. Kuda Varshit earned admissions in five IIMs, while Ms. Pitchika Abhinaya secured admissions in two IIMs, showcasing the academic strength and competitive excellence of the students. The management expressed happiness over the achievement and stated that the accomplishment reflects the institution’s commitment towards academic excellence, skill development, aptitude training, communication enhancement, and career-oriented preparation. Chairman Dr. N. Sesha Reddy, Secretary Dr. N. Suguna Reddy, Academic Director Dr. B.E.V.L. Naidu, North Andhra Regional Manager P. Ramakrishna Reddy, and Principal M. Ch. Kishore Babu congratulated the students and appreciated the efforts of the faculty members in guidi...

మదర్స్ డే శుభ సందర్భంగా మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్

Image
మదర్స్ డే శుభ  సందర్భంగా మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్ తే.09.05.2026 ది.శనివారం ఉదయం 10 గంటలకు బసినేని పల్లి గ్రామం, సీతారాంపురం మండలం నెల్లూరు జిల్లా లో ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలకు *మదర్స్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య (బొబ్బిలి సెంటర్ ఇన్చార్జి) గారు మహిళలకు సగౌరవంగా శాలువాలతో సన్మానం చేసి వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను ప్రోత్సహిస్తూ , గ్రామ అభివృద్ధి కోసం *ఉపాధి హామీ* పనులు చేఇస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ B. సుబ్బా రెడ్డి గారు సంతోషం వ్యక్త పరుస్తూ ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలను చాలా గౌరవంగా సన్మానించడం వారికి ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేయడం చాలా ఆనందంగా ఉందని బ్రహ్మ కుమారిస్ చేస్తున్న సేవలు అద్భుతమని అభినందనలు తెలియచేశారు.

నిద్రమత్తులో బైక్ ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు

Image
 *నిద్రమత్తులో బైక్ ప్రమాదం  వ్యక్తికి తీవ్ర గాయాలు* చిలకలూరిపేట: జాతీయ రహదారిపై నిద్రమత్తులో బైక్ నడుపుతూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన సంఘటన నాదెండ్ల మండలం గణపవరం - తిమ్మాపురం మధ్య చోటుచేసుకుంది. విజయవాడ భవానీపురానికి చెందిన నల్లపాటి వెంకటేశ్వర్లు (49) మార్కాపురం నుండి విజయవాడకు బైక్‌పై వెళ్తుండగా, నిద్రమత్తు కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ సిబ్బంది (ఈఎంటి వై. శోభన్ బాబు, పైలట్ టి. శివనాగం ఆంజనేయులు) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘ ప్రయాణం, సరైన నిద్ర లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం క్షణాల్లో బూడిదైన టీ దుకాణం

Image
 చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం క్షణాల్లో బూడిదైన టీ దుకాణం 52 ఎకరాలు టీడ్కో హౌస్ నందు పల్నాడు జిల్లా చిలకలూరిపేట:  పట్టణంలోని 52 ఎకరాల ప్రాంతంలో ఉన్న ఒక టీ స్టాల్లో ఆదివారం ఊహించని విధంగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపారం సాగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు షాపు అంతటా వ్యాపించి చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.  *సకాలంలో స్పందించిన స్థానికులు*  మంటలు వేగంగా పక్కన ఉన్న నివాసాలు, దుకాణాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మరియు యువకులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. సకాలంలో స్థానికులు చేసిన సాహసోపేతమైన ప్రయత్నాల వల్లే పెను ప్రమాదం తప్పింది.  *బూడిదైన దుకాణం.. తప్పిన ప్రాణనష్టం*  మంటల ధాటికి టీ స్టాల్ పూర్తిగా దగ్ధమైంది. లోపల ఉన్న ఫర్నిచర్, సరుకులు, ఇతర వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. దీనితో చిరు వ్యాపారికి భారీ...

రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ప్రారంభోత్సవం

Image
 విజయవాడ పటమట లో నిర్మలా కాన్వెంట్ ఎదురుగా రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ప్రారంభోత్సవం న్యూస్ 9 ఛానల్: విజయవాడ నిర్మల కాన్వెంట్ రోడ్, నిర్మలా హై స్కూల్ ఎదురుగా రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ను ప్రారంభించిన మెదడు మరియు క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్ బోడేపూడి ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్, డాక్టర్ రాజేశ్వరి దగ్గుమాటి ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్,న్యూరోసోనాలజిస్ట్. ఈ సందర్భంగా డాక్టర్స్ రాజేశ్వరి దగ్గు మాటి, శ్రావణ్ కుమార్ బోడేపూడి మాట్లాడుతూ స్ట్రోక్ రాకుండా మనం గుండెను ఎలా కాపాడుకోవాలి, అది రాకుండా నివారణ మార్గాలు తెలుసుకోవాలి, స్ట్రోక్ అనేది మనం అతి త్వరగా రియాక్ట్ అవ్వాల్సిన జబ్బు అని,గత పది సంవత్సరాలుగా న్యూరాలజీ సర్వీస్ అందిస్తున్నానని, ప్రస్తుతం న్యూరాలజీ క్లినిక్ ప్రారంభించామని, మా దగ్గర పక్షవాతం, మూర్ఛవ్యాధి,తలనొప్పి, కళ్ళు తిరగడం,వణుకుడు,మతిమరుపు జబ్బులు ,మెదడు వ్యాపు వ్యాధి, న్యూరో వాస్కులర్ సమస్యలు, మల్టిపుల్ సర్వీసెస్,కంటి నరము జబ్బులు, వెన్నుపాము సమస్యలు, వెన్నుపూస అరుగుదల, న్యూరోపతిస్ మొదలుగు వాటికి మా దగ్గర చికిత...

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

Image
 *ప్రెస్ నోట్* బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో  సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక  స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది  ఓం శాంతి!  ప్రజా పితా బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాయం బొబ్బిలి న్యూ జగన్నాధపురం లో గల పరమాత్మ అనుభూతి ధామ్  సేవా కేంద్రం లో CAPF విభాగానికి సంబంధించిన  రిటైర్డ్ మరియు ఇన్ సర్వీస్ లో ఉన్న 70 మంది  CAPF జవాన్ల తో  స్నేహ మిలన్ కార్యక్రమం నిర్వహించారు దేశ రక్షణ కోసం , చేస్తున్న త్యాగం , సేవలను కొనియాడారు. ఎల్లప్పుడూ దేశమంతా  CAPF జవాన్ సోదరులకు ఋణపడి ఉంటుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అక్కయ్య కొనియాడారు . ఈ సందర్భంగా విచ్చేసిన CAPF సైనిక సోదరులు అందరికీ  శివ పరమాత్మ పరిచయం నిచ్చి ,  బ్రహ్మా కుమారిస్ సంస్థ చేపడుతున్న  20 విభాగాల ద్వారా ప్రపంచంలో 140 దేశాలలో రకరకాల సేవలను గూర్చి తెలియచేశారు. జవాన్లు సరి హద్దులో శత్రువులపై విజయం సాదిస్తున్నారు. మీ లో ఉండే కామ, క్రోధ,లోభ,మోహ, అహంకారాలనే  శత్రువులపై మెడిటేషన్  చేసి ఎలా విజయం సాధించాలో  తెలియచేశారు. అనేక జిల్లాలనుండి విచ్చేసిన సైనికు...

పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకుని ప్రజా సేవలోకి రావాలని

Image
 న్యూస్ 9 ఛానల్: 21/4/2026 ఎన్ టి ఆర్ జిల్లా  **పైన ఉన్న దేవుడుకి కోర్కెలు చెప్పుకుంటాము... క్రింద ఉన్న మా దేవుడు పవన్ కళ్యాణ్ కోరికలు తీరుస్తాడు పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకుని ప్రజా సేవలోకి రావాలని విజయవాడ, తూర్పు నియోజకవర్గం,14 డివిజన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టిన డివిజన్ అధ్యక్షులు యడ్లపల్లి శివ నాగరాజు,ఉపాధ్యక్షులు వీర్ల సూరిబాబు,పాణెం ప్రసాద్, జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు,వీర మహిళలు. **14 డివిజన్ అధ్యక్షులు యడ్లపల్లి శివ నాగరాజు కామెంట్స్*: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు చిన్న శస్త్ర చికిత్స జరిగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం.  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటూ 14 డివిజన్లో ఉన్న అభయాంజనేయ స్వామికి నియోజక వర్గ ఇన్ ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆదేశానుసారం ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. పేదల పట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్  రాష్ట్ర ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా దానిని ముందుండి పరిష్కరించే వారు పవన్ కళ్యాణ్  పవన్ కళ్యాణ్ సేవలు రా...

హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న సింగ్ నగర్ ci ప్రభాకర్, సిబ్బంది

Image
 న్యూస్ 9 ఛానల్ 13/4/2026 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: సింగ్  నగర్ పైపుల రోడ్ జంక్షన్ లో వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న సింగ్ నగర్ ci ప్రభాకర్, సిబ్బంది. **సీఐప్రభాకర్ కామెంట్స్*: విజయవాడ సి పి ఎస్ వి రాజశేఖర్ బాబు,ట్రాఫిక్ డిసిపి ఉత్తర్వులు మేరకు వాహనదారులకు హెల్మెట్ గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నా కూడా కొంతమంది క్లిప్పు పెట్టడం మర్చిపోతున్నారు  దానివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి  హెల్మెట్లు పెట్టుకున్న వారిని అభినందించడం జరుగుతుంది వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత క్లిప్ పెట్టుకోవాలన్నారు.

చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం

Image
 *చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం** *ముఖ్యఅతిథిగా మండవనేని చరణ్ తేజ ** *చిలకలూరిపేట * పట్టణంలోని ఆరెంజ్  సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన *'రిలాక్స్ టీ స్టాల్'* సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రోహిత్ మనీ మరియు బండారు మని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ ప్రదాత, ప్రముఖ నాయకులు  *మండవనేని చరణ్ తేజ  హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ తేజ  రిబ్బన్ కట్ చేసి స్టాల్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువకులు సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ రోహిత్, మనిలు ఈ వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.స్థానిక ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన రుచులతో ఈ టీ స్టాల్‌ను తీర్చిదిద్దిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

Image
 న్యూస్9 ఛానల్: ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. **సూర్యనారాయణ రాజు కామెంట్స్*: ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో  మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.  ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో  ప్రాధాన్యత ఇస్తుంది  మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా తప్పు చేస్తే కటినంగా వ్యవహరిస్తుంది ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అనుసరిస్తున్న విధానాన్ని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతిస్తున్నామన్నారు**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. **సూర్యనారాయణ రాజు కామెంట్స్*: ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో  మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.  ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో  ప్రాధాన్యత ఇస్తుంది  మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా...

ఇండస్ ఆసుపత్రిని విజయవాడ నగరంలో ఏర్పాటు

Image
 న్యూస్ 9 ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం, విజయవాడ: రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీ తో జీర్ణ కోశ , లివర్ వ్యాధి సమస్యలను, పరిష్కరించేందుకు ఇండస్ ఆసుపత్రిని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని విశాఖ పార్లమెంట్ సభ్యులు మార్గాన భారత్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నగరంలో విజయవాడ లాంటి నగరం మెడికల్ హబ్ గా ఏర్పడిందని ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వైద్యం అందించే వైద్యులు ఉన్నారని ప్రశంసించారు.  విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఐ టీ ఐ కళాశాల రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండస్ ఆసుపత్రిని పార్లమెంట్ సభ్యులు భారత్, కేశినేని చిన్ని, శాసన సభ్యులు గద్దె రామ మోహనరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, పారిశ్రామిక వేత్తలు ,పలువురు ఉన్నత అధికారులు ఇండస్ ఆసుపత్రి  వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీ ...

Mr ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్యరంలో ఉచిత చలివేండ్రం

Image
 విజయవాడ... పశ్చిమ నియోజవర్గంలో 35 వ డివిజన్ పప్పుల మిల్ సెంటర్ దగ్గర Mr ఫ్రెండ్స్ సర్కిల్  ఆద్యరంలో ఉచిత చలివేండ్రం శ్రీరావనవమి ఘనంగా నిర్వహించారు  పప్పుల మిల్ సెంటర్  దగ్గర ఉచిత చలివేండ్రం ఏర్పాటు చేశారు ఎండాకాలంలో ప్రజలుకు  మంచి నేటి సమస్య ఎక్కువగా ఉంటుంది   అందుకనే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉచిత మంచినీటి ఏర్పాటు చేశాం  విజయవాడలోనే ప్రతి హోటల్ దగ్గర మంచినీరు అమ్ముకుంటున్నారు   ఎమ్మార్

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మహిళలు అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని

Image
 వినియోగదారుల హక్కులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి చిలకలూరిపేట వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మహిళలు అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని **కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్** పేర్కొన్నారు.   గురువారం చిలకలూరిపేట పట్టణంలో వినియోగదారుల సంఘం సభ్యులు బృందాలుగా ఏర్పడి నరసరావుపేట సెంటర్, కళామందిర్ సెంటర్, చౌత్రా సెంటర్ తదితర ప్రధాన వీధుల్లో మహిళలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ **కరపత్రాలు పంపిణీ*చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ జీవితంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం, సరైన తూకాలు, పాటించడం, కల్తీ ఆహార పదార్థాల గుర్తింపు వంటి అంశాలపై మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.   మార్కెట్‌లో కొంతమంది వ్యాపారులు తూకాల్లో మోసం చేయడం, నాణ్యత లేని వస్తువులను విక్రయించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగాగ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు పాటించవలసిన అంశాల గురించి వివరిస్తూ  సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో  గ్యాస్ ఏజెన్సీ ఇచ్చిన బిల్లు మాత్రమే చెల్లించాలని, ఇతర చార్జీలు చెల్లించవలసిన అవసరం ల...