విశాఖలో ఉద్రిక్తత

 


AP: విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసనలో భాగంగా పారిశుధ్య కార్మికులు శనివారం తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కేఆర్ఎం కాలనీలోని జీవీఎంసీ చెత్తవాహనాల యార్డును ముట్టడించి చెత్తవాహనాలను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది