61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

 61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,


పారిశ్రామిక ప్రాంతం 61 వ వార్డు నందు. శ్రీ శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భముగా. ఆలయ కమిటీ నిర్వాహకులు కాండ్రేగుల వెంకటరమణ ఆధ్వర్యంలో  గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు మరియు అన్న సమారాధన కార్యక్రమం భారీగా  నిర్వహించిరి ,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి సి ఎ విద్యాసాగర్ గారు మరియు వార్డు కార్పొరేటర్ కొణతాల  సుధా, మరియు ఆలయ కమిటీ సభ్యులు  పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరి . ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొణతాల సుధా గారికి,. సీఐ విద్యాసాగర్ గారికి శ్రీ గౌరీ సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు గారికి మరియు గుణవతి గారికి ఘనముగా సన్మానము నిర్వహించిరి,. ఈ సందర్భంగా  కార్పొరేటర్ కొణతాల సుధా గారు మాట్లాడుతూ ఈరోజు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,,
























Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-