రైలు ఎక్కుతుండగా జారీపడి యువకుడి మృతి రైలు ఎక్కుతుండగాజారిపడి యువకుడు మృతి.


టెక్కలి మండలం  నౌపడ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన చెంచుల భానుచందర్రావు (35) యువకుడు రైలు బండి ఎక్కుతూ జారీ కింద పడిపోయాడు.

మూడు రోజుల క్రితం సంతబొమ్మాలి మండలం యామాల పేట గ్రామానికి వచ్చి తిరిగి విశాఖపట్నం వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. వెంటనే పడిపోయిన యువకుడుని ఆసుపత్రికి తరలించి చేర్పించగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.



Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం