ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎంపిక

 చిలకలూరిపేట న్యూస్9: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎంపిక 



ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎన్నిక శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని సిపిఐ ఆఫీసులో గల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా అద్దంకి వర ప్రసాద్ ను సభ్యుల ఏకగ్రీవం గాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల  పరిష్కారం కోసం పోరాటం చేస్తామని అన్నారు.


యూనియన్ బలోపేతం కృషి చేస్తామని తెలిపారు అనంతరం వారిని సభ్యులు సత్కరించారు . ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు