విశాఖలో ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై


 విశాఖలో ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై


విశాఖలోని ఆరిలోవ పోలీసు స్టేషన్పై గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ హరికృష్ణ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు రూ.60 వేల కారు ఫైనాన్స్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన ఎస్ఐ బాధితుల నుంచి రూ 10 వేలు లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు జరిపిన దాడులలో ఎస్ఐ పట్టుబడ్డాడు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం