ఈరోజు ఉదయం కత్తితో దాడి

 అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం

 బుచ్చియ్యపేట గ్రామ సమీప పెట్రోల్ బంక్ సమీపంలో తాటికొండ చినాయుడు అనే వ్యక్తిని గన్రెడ్డి శ్రీను అనే వ్యక్తి పొలానికి వెళుతుండగా ఈరోజు ఉదయం కత్తితో దాడి


చేయడం వలన రోడ్డు మీద అక్కడికక్కడే చనిపోయినాడు.

వీరిద్దరూ రాత్రి ఏదో విషయమై గొడవ పడ్డారు

చంపడానికి గల కారణాలు తెలియవలసి ఉన్నది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,