పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

 *పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్..*


మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వైసీపీ పాలనలో మరుగునపడ్డ పట్టిసీమను ప్రారంభించి డెల్టాకు నీళ్లు ఇచ్చామన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం