విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది.

 విజయవాడ: చికిత్స వికటించి ఒకరి మృతి





విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కానూరు ఎస్బీఐ కాలనీకి చెందిన రమేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స చేస్తుండగా వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స వికటించి సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై 5టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,