ఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ నందు నాలుగు వేలమందికి క్రిస్మస్ కానుక

 ఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ నందు నాలుగు వేలమందికి క్రిస్మస్ కానుక








  విజయవాడ విద్యాధరపురం RTC  డిపో ఎదురు సందులో ఉన్నఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ లో  పాస్టర్లు ఛాల్స్ పి. జాకబ్ పాస్టర్ ,డా॥ ఫిలిప్ పి. జాకబ్ లు మంగళవారం  నిత్యావసర సరుకులతో కూడిన క్రిస్మస్ కానుక ను సుమారు నాలుగు వేల మందికి   అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ  గత రెండు నెలల క్రితం విజయవాడ నగరంలో కబేల ప్రాంతంలో వరద సంభవించి ఎంతోమంది నిరాశ్రయులు అవడం జరిగింది .దానివలన వారి జీవన విధానం అస్తవ్యస్తంగా అయినది అందుకు గాను జీసస్ ఆజ్ఞ గా మా చర్చి నందు  క్రిస్మస్ కానుకను అందజేసామని వారు తెలిపారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,