మాచవరం నూతన తాహాసిల్దారుగా నాగమల్లేశ్వరరావు

 మాచవరం నూతన తాహాసిల్దారుగా నాగమల్లేశ్వరరావు సోమవారం బాధ్యత స్వీకరించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు అమరావతి మండల తహసిల్దారుగా పనిచేస్తూ బదిలీపై మాచవరం లో బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు పని చేసిన తహసిల్దార్ క్షమారాణి నరసరావుపేట కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. నూతన తాహసిల్దార్లు నాగమల్లేశ్వరరావు ను



 కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఆదేశాల మేరకు అమరావతి మండల తహసిల్దారుగా పనిచేస్తూ బదిలీపై మాచవరం లో బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు పని చేసిన తహసిల్దార్ క్షమారాణి నరసరావుపేట కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. నూతన తాహసిల్దార్లు నాగమల్లేశ్వరరావు ను కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు.


Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,