బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.

 చిలకలూరిపేటలోని పురపాలక సంఘంలో బుధవారం ఛైర్మన్ షేక్. రఫానీ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 



ముందుగా ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఏజెండాగా 37 అంశాలను పొందుపరిచారు. వైస్ ఛైర్మన్లు, అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, కమిషనర్ శ్రీహరి బాబు, డీఈ రహీమ్, ఆరో సుబ్బారావు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం