శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శాకాంబరి అలంకారంతో భక్తులకు దర్శనం

 తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శాకాంబరి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు 















ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని వారికి శాకాంబరి అలంకరణ చేశారు ఇందులో భాగంగా చౌడేశ్వరి సేవా సంఘం వారు అమ్మవారికి పసుపు కుంకుమ సారను ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహదకారి ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,