ట్రాఫిక్ సమస్యలను కట్టడి చేయటానికి నూతనంగా నిర్మించి విజ్ఞప్తి 167 ఏ జాతీయ రహదారిని ఉపయోగించుకోవాలని

ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి 167 A జాతీయ రహదారి ఉపయోగించండి.

వినియోగదారుల సంఘం విజ్ఞప్తి 

చిలకలూరిపేట న్యూస్9:

పట్టణంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను కట్టడి చేయటానికి నూతనంగా నిర్మించిన 167 ఏ జాతీయ రహదారిని ఉపయోగించుకోవాలని 




కంజ్యుమర్ రైట్ ప్రొటేక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదివారం  పట్టణ సీఐ పీ రమేష్ బాబు ను కోరుతూ ఎస్సై రహంతుల్లా ని కలిసి వినతి పత్రం అందించారు.



ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గడియార స్తంభం నుంచి కొద్ది దూరంలోనే 167 ఏ రహదారి అందుబాటులోకి వచ్చిందని, రహదారికి అందుకు వెళ్లే మార్గాలను ఒకసారి పరిశీలించి వాహనాల రాకపోకలను మళ్లించినట్లయితే కొంత మేరకు అయినా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వారు పట్టణ సీఐ పి రమేష్ బాబును కోరారు.. ఈ సందర్భంగా వినియోగదారులు సంఘం ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఎస్ ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో 

జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్, కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, సహాయ కార్యదర్శి గాలయ్య పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం