నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?.

 నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?...



-భారతదేశంలోని తరగతి గదులు తీవ్రమైన పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2013 మరియు 2023 మధ్య జరిగిన ఆత్మహత్య సంఘటనలలో దేశం 1,17,849 మంది విద్యార్థులను కోల్పోయింది. 

-పరీక్షల ఒత్తిడి దేశంలోని ప్రతిభావంతులను విచ్ఛిన్నం చేస్తోంది.

- పాఠశాలలు కళాశాలలు యాజమాన్యలు మరియు తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత... 

@ మార్పు రావాలి..

- తలిదండ్రుల ఆలోచన విధానం లో..

- యాజమాన్యల వ్యాపార ధోరణి లో...

- ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిలో...


@@ సమాజ హితులు... విజ్ఞులైన.. తలిదండ్రులు... మార్పు తేవాలి ...మార్పుకు సహకరించాలి..


🕊️ ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ (PAAP)

(రిజి. నెం. 6/2022) ఆంధ్రప్రదేశ్ కమిటీ..

📞 +91 63053 13558

📧 parentsassociationap@gmail.com

🌐 #EducationForAll | #ParentsVoiceAP


-

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం