ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - ఎంపీ చింతా అనురాధ


డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ నూతన సంవత్సర (2024) శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్నడూ చూడని సంక్షేమంతో పాటు, అభివృద్ధి జరుగుతోందని, పాదయాత్రలో జగనన్న ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు సరికొత్త దశ దిశా ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలను అందించాలని, వారు ఆశించినవన్ని జరగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ చింతా అనురాధ తెలిపారు. ఎంపీ క్యాంపు కార్యాలయం, మొగళ్లమూరు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం