సరుబుజ్జిలి బంగారం షాప్ లో చోరీ


*ఆముదాలవలస నియోజక వర్గం*

శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజక వర్గంలో సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మి జ్యువెలర్స్ లో చోరీ


సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మీ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగి 35 తులాల వెండిని చోరీ చేసినట్లు యజమాని పోలీసులకు చెప్పి కేసు నమోదు చేశారు.


దీనిపై పోలీసుల సీసీ కెమెరాలు లో ఉన్న దృశ్యాలను ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇద్దరు వ్యక్తులు కలసి చోరీ చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ చేసిన పోలీసులు.


దొంగతనం చేసిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం