సరుబుజ్జిలి బంగారం షాప్ లో చోరీ


*ఆముదాలవలస నియోజక వర్గం*

శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజక వర్గంలో సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మి జ్యువెలర్స్ లో చోరీ


సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మీ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగి 35 తులాల వెండిని చోరీ చేసినట్లు యజమాని పోలీసులకు చెప్పి కేసు నమోదు చేశారు.


దీనిపై పోలీసుల సీసీ కెమెరాలు లో ఉన్న దృశ్యాలను ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇద్దరు వ్యక్తులు కలసి చోరీ చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ చేసిన పోలీసులు.


దొంగతనం చేసిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,