రేపటి నుంచి లోకేష్ శంఖారావం ప్రారంభం


 అమరావతి


బ్రేకింగ్


ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.


5 గంటలకు విశాఖ విమానాశ్రయం వద్ద నారా లోకేష్ కి ఘనస్వాగతం పలకనున్న విశాఖ జిల్లా నాయకులు, కార్యకర్తలు.


రాత్రికి ఇచ్చాపురం కు లోకేష్


రేపటి నుంచి లోకేష్ శంఖారావం ప్రారంభం


పాదయాత్ర లో టచ్ చేయని నియోజక వర్గాలకు లోకేష్ శంఖారావం యాత్ర


రోజుకు మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో శంఖారావం


ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో లోకేష్ భేటీ

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి