జానపద కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను పంపిణీ

14-02-2024 బుధవారం రోజున చిత్తూరు జిల్లా ( తిరుపతి జిల్లా) BN కండ్రిగ మండలం కుక్కం బాకం గ్రామం సచివాలయం వద్ద జానపద కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను పంపిణీ


జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పులి మామిడి యాదగిరి మరియు అన్నదానం మేనేజర్ జి. కిరణ్ BN కండ్రిగ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ చేతుల మీదుగా చేయించారు.

 ఈ సందర్భంగా అధ్యక్షుడు యాదగిరి గారు మాట్లాడుతూ మన జానపద సంస్కృతిని మరింత ముందు తీసుకుపోవడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజా గారికి ధన్యవాదాలు తెలిపారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,