సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

 *సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి



- రూ.20 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి 

- సంధ్య ఎక్స్ పోర్ట్స్ లో తాము భాగస్వాములన్న వార్తపై పురందేశ్వరి ఆగ్రహం 

- ఆధారరహిత వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారన్న పురందేశ్వరి 

- సాక్షి పత్రిక యాజమాన్యానికి నోటీసులు పంపిన పురందేశ్వరి న్యాయవాది సతీష్

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం