ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం*

 *ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం*



సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన

రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. 


ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని

వెల్లడించింది. 


రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాల పై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ ని ఆదేశించాలంటూ

న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్ దాఖలు

చేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం