ఈ రోడ్డు ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే!.

 


ఈ రోడ్డు ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే!. ఎందుకంటే మధురవాడ సమీపములోని సాయిరాం నగర్ లో ఉంటున్న గుమ్మడి మధు అనే వ్యక్తిపై గతంలో ఎన్నోసార్లు హత్యాయత్న ప్రయత్నాలు జరిగాయి. పి .ఎం. పాలెం పోలీస్ స్టేషన్లో ఇత ని పై కేసులు ఉండటమే గాక, ఇతను తనకు ప్రాణహాని ఉందని ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఎలక్షన్ ముగిసిన వెంటనేఈ రోడ్డు ప్రమాదం జరిగిందంటే.... రాజకీయ హత్యలో భాగంగా,లారీ తో ఢీ కొట్టి హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదము పట్ల సమగ్ర విచారణ నిష్పక్షపాతంగా చేసినట్లయితే, మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వస్తాయని ఆ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి