అధికారుల బదిలీ వల్లే గొడవలు: అంబటి

 






అధికారుల బదిలీ వల్లే గొడవలు: అంబటి


AP: పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై వైసీపీ నేతల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. "పోలింగ్ రోజు నుంచి నేటి వరకూ జరిగిన హింసత్మకమైన ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారు. అధికారులను ఈసీ బదిలీ చేశాకే గొడవలు జరిగాయి” అని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి