150 మందితో పోలీసులతో గట్టి బందోబస్తు

 






*ప్రశాంత వాతావరణంలో తిరుణాల నిర్వహించుకోవాలి*

*150 మందితో పోలీసులతో గట్టి బందోబస్తు*


 సుండుపల్లె ప్రశాంత వాతావరణంలో తిరుణాల నిర్వహించుకోవాలని రాయచోటి రూరల్ సీఐ తులసీరామ్ తెలిపారు. సోమవారం రాత్రి నాగారపమ్మ తిరుణాల సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పి కృష్ణారావు ఆదేశాలతో డి.ఎస్.పి రామచంద్ర రావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు తెలిపారు. సుమారు 150 మంది పోలీసులతో బందోబస్తు కల్పించడం జరిగిందని తెలిపారు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరునాళ్లలో పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకుండా గట్టి చర్యలు చేపట్టామన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-