టైన్లో ప్రయాణికుల సమస్యలు వింటూ మంత్రి జర్నీ

 


*టైన్లో ప్రయాణికుల సమస్యలు వింటూ మంత్రి జర్నీ*



ఏపీ మంత్రి వంగలపూడి అనిత ఓ సాధారణ‌ ప్రయాణికురాలిలా వందేభారత్ ట్రైన్లో నేడు ప్రయాణం చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు ఆమె వెళ్లారు. రైలులోని ప్రయాణికుల

సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వారి యోగక్షేమాలపై ఆరాతీశారు. ప్రస్తుతం దీనికి

సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం