ముసునూరు మండలం శ్రీ చైతన్య పాఠశాలలో దారుణం
ఏలూరు జిల్లా ముసునూరు.ముసునూరు
ఏలూరు జిల్లా ముసునూరు మండలం పరిధిలోగల చక్కపల్లి లో ప్రైవేట్ శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం నాడు దారుణం చోటుచేసుకుంది. డోల వైష్ణవి 4 సంవత్సరాలు పాప ఎల్.కె.జి చదువుతున్న పాపపై చేతివాటం చూపించిన సిబ్బంది. పాపని చనిపోయేలా కొట్టారు అని తల్లిదండ్రులు కన్నీరు మున్నిరు అవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాక్షసుడిని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు.