పటమట లంక చేపల మార్కెట్ వంతెన వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

 తూర్పు నియోజకవర్గం 


 పటమట లంక చేపల మార్కెట్ వంతెన వద్ద  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు



 చేపల మార్కెట్ వంతెన  నుండి యనమలకుదురు కొండ వరకు రోడ్డు విస్తీర్ణం జరిగినప్పటికీ ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు..



  గొడవలు అదుపు చేయలేని పోలీసులు యంత్రాంగం



 భారీ వాహనాలు సర్కిల్ వద్ద ప్రయాణించడం వలన సామాన్య ప్రజలకు  ఇబ్బందిగా మారిన పరిస్థితి 


 ట్రాఫిక్ పోలీసులు చర్యలు శూన్యం ఈ సమస్య పై ఉన్నత అధికారులు స్పందించి సామాన్య ప్రజలకు రవాణాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి..





Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,