విజయవాడ ------ టిడిపి , జనసేన పై దేవినేని అవినాష్ ఫైర్ *ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు , దేవినేని అవినాష్* పండుగ పూట ముస్లిం సోదరులు నిరసన తెలిపే పరిస్థితులు రావడం దురదృష్ణకరం కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరులను మనోభావాలను దెబ్బతీశాయి మా ఆస్తులను కాపాడాలంటూ దువా చేయాల్సిన పరిస్థితి కల్పించారు ఈ పరిస్థితికి కారణం కేంద్రంలోని ఎన్డీఏ , ఏపీలోని టిడిపి , జనసేన రాష్ట్రంలోని ముస్లింలకు అండగా ఉంటామని అబద్ధాలు చెబుతున్నారు ముస్లింలకు వ్యతిరేకంగా లోక్ సభ , రాజ్యసభలో తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతిస్తున్నారు ముస్లిం, మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక కుటుంబం వైఎస్సార్ కుటుంబం పార్లమెంట్ లో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా మేం వ్యతిరేకించాం ఎలాంటి మొహమాటం లేకుండా మా రాజ్యసభ , లోక్ సభ సభ్యులు వ్యతిరేకించారు వక్ఫ్ సవరణ బిల్లును టిడిపి,జనసేన ఎంపిలు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు ముస్లిం , మైనార్టీల హక్కుల కోసం రాబోయే రోజుల్లోనూ మేం అండగా ఉంటాం