రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మిషన్స్ డీలర్స్ కి అందించడం మరియు ట్రైనింగ్

 పార్వతీపురం మన్యం జిల్లా.

మన్యం జిల్లా సాలూరు.


అందరికి నమస్కారం. 

రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ప్రభుత్వం వారు కొత్తగా ఈ పాస్ మిషన్స్ డీలర్స్ కి అందించడం జరిగినది. 




డీలర్లు అందరికీ కొత్త ఈ పాస్ మిషన్ ఏ విధంగా వాడాలి అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సాలూరు తాసిల్దార్ వారి కార్యాలయంలో సాలూరు డిపో డీలర్లు 58 మందికి ఉదయం ట్రైనింగ్ ఇవ్వడం అయినది. 

మధ్యాహ్నం మక్కువ 28 డిపోలకి ఈపాస్ మిషన్లో ఏ విధంగా వాడాలో ట్రైనింగ్ ఇవ్వటమైనది. 

 

సాయంకాలం పాచిపెంట 23 డిపోలకి డిపో డీలర్లకి ఏ విధంగా ఈ పాస్ మిషన్ వాడాలో ట్రైనింగ్ క్లాసు ఇవ్వటం అయినది. . ఇందులో   సురేష్ విజన్ టెక్  ట్రైనింగ్ అందరికీ ఇచ్చి ఉన్నారు. 

ఈ ట్రైనింగ్ కాసులకి సాలూరు, పాచి పెంట, మక్కువ ఉప తాసిల్దారు ( పౌర సరఫరాలు) ముగ్గురు  తాసిల్దారు వారి కార్యాలయం లో హాజరైనారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం