మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు

 *చిలకలూరిపేట న్యూస్9: మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు*



*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీకండువా కప్పుకున్నారు.* 


*మర్రి రాజశేఖర్‌తో పాటు, మరో ఇద్దరు MLC లు కూడా టీడీపీలో చేరారు.*


చిలకలూరిపేట నుంచి బయలుదేరిన మర్రి రాజశేఖర్ తన బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం