అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

 News9 central


విజయవాడ: 

అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు 





విజయవాడ పోలిసులు అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు


 విరి వద్ద నుంచి అమ్మకానికి వుంచిన ఐదుగురు పిల్లలను రక్షించి రూ.3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు


పోలిస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదెశాల మెరకు టాస్క్ ఫోర్స్, భవానీపురం నున్న, పోలీసులు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించి ప్రధాన నిందితురాలు సరోజినీ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి