సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ,తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

 news 9 channel

**ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*:

సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ,తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్








విజయవాడ తూర్పు నియోజకవర్గం,పటమట, శాంతినగర్,చిన్న వంతెన దగ్గర సెమీ క్రిస్టమస్ వేడుకలు 14 వ డివిజన్ టిడిపి నాయకులు పోతిరెడ్డి వెంకట రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. 


ఈ వేడుకలకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు ,పాస్టర్ లు  జి ప్రసాద్ కోర్నేలి, జ్యోతి మాట్లాడుతూ 


క్రిస్టమస్ అంటే దేవుడు పుట్టినరోజు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజు. 


2025 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ  దేవ దేవుడు యేసు క్రీస్తు.


ఆ దేవదేవుడు మనకు ఒక  బైబిల్ అనే పవిత్రమైన గ్రంథాన్ని అందించడం జరిగింది.


మనుషులు ఏ విధంగా కలిసి ఉండాలి,శాంతిభావంగా ఎలా ఉండాలని తెలియ చెప్పిన వ్యక్తి యేసు ప్రభువు 


పగవాడు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాలని చెప్పిన వ్యక్తి యేసు క్రీస్తు అన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి