విద్యార్థి తల్లిదండ్రులకు. మనవి

 


*విద్యార్థి తల్లిదండ్రులకు. మనవి* 


 *రాజకీయ విద్యా వ్యాపారస్తుల శ్వేత పత్రం విడుదల చేద్దాం..* 


 *మన జిల్లా... మన నగరం మన మండలం.. మన వార్డు మన గ్రామంలో  కేజీ నుంచి పీజీ వరకు విద్య వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న రాజకీయ నాయకులు వివరాలు తెలుపగలరు...* 


 *మన అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం..* 


 *అందరికీ సమానమైన విద్య అందాలి..* 

 *విద్య వ్యాపారమయం.. కాకూడదు..* 

 *ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి...* 

 *ఆ చట్టాలు అమలు చేయాలి... కాగితాల కు పరిమితం కాకుడదు...* 

 *చట్టం అందరి సమానమే.. ఇది నిజం కావాలి...* 

 *ఆ చట్టాలు అమలు కావాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదు..‌ వారే... వీరైతే... అమలు కావు అనేది మన భావన..* 

( ఎందరో మహానుభావులు... విద్య చట్టాలు అమలు చేస్తున్న.... సమాజం మేలు కోరే వారు కూడా ఉన్నారు.... వారికి  మా వందనం)


 *మీకు తెలిసిన సమాచారం ... తెలుపగలరు...* 


 *అందరి కి విద్య అందాలనే లక్ష్యంతో ముందుకు నడుద్దాం* ..


 *మీరు ఏమంటారు...??* 



 *ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్* 

  *(రిజిస్టర్ నెంబర్* *6/2022)* 

     *ఆంధ్ర ప్రదేశ్ కమిటీ. .* 

*𝑭𝒐𝒓𝒎𝒐𝒓𝒆 𝑰𝒏𝒇𝒐𝒓𝒎𝒂𝒕𝒊𝒐𝒏 please 𝑱𝒐𝒊𝒏 𝑾𝒊𝒕𝒉 PAAP*

___________

https://chat.whatsapp.com/J33kHbdj8nkK5cokweRfHF

__________________

Cell no's..  6305313558..,8341217079...,+918500284098

.., 80085 66613..., 98495 75343,+91 79898 26099...,+91 98493 96644....,+91 89191 26847.... +91 99891 20272....‌

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం