Posts

Showing posts from April, 2026

హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న సింగ్ నగర్ ci ప్రభాకర్, సిబ్బంది

Image
 న్యూస్ 9 ఛానల్ 13/4/2026 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: సింగ్  నగర్ పైపుల రోడ్ జంక్షన్ లో వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న సింగ్ నగర్ ci ప్రభాకర్, సిబ్బంది. **సీఐప్రభాకర్ కామెంట్స్*: విజయవాడ సి పి ఎస్ వి రాజశేఖర్ బాబు,ట్రాఫిక్ డిసిపి ఉత్తర్వులు మేరకు వాహనదారులకు హెల్మెట్ గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నా కూడా కొంతమంది క్లిప్పు పెట్టడం మర్చిపోతున్నారు  దానివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి  హెల్మెట్లు పెట్టుకున్న వారిని అభినందించడం జరుగుతుంది వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత క్లిప్ పెట్టుకోవాలన్నారు.

చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం

Image
 *చిలకలూరిపేటలో ఘనంగా 'రిలాక్స్ టీ స్టాల్' ప్రారంభం** *ముఖ్యఅతిథిగా మండవనేని చరణ్ తేజ ** *చిలకలూరిపేట * పట్టణంలోని ఆరెంజ్  సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన *'రిలాక్స్ టీ స్టాల్'* సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రోహిత్ మనీ మరియు బండారు మని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ ప్రదాత, ప్రముఖ నాయకులు  *మండవనేని చరణ్ తేజ  హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ తేజ  రిబ్బన్ కట్ చేసి స్టాల్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువకులు సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ రోహిత్, మనిలు ఈ వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.స్థానిక ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన రుచులతో ఈ టీ స్టాల్‌ను తీర్చిదిద్దిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

Image
 న్యూస్9 ఛానల్: ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. **సూర్యనారాయణ రాజు కామెంట్స్*: ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో  మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.  ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో  ప్రాధాన్యత ఇస్తుంది  మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా తప్పు చేస్తే కటినంగా వ్యవహరిస్తుంది ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అనుసరిస్తున్న విధానాన్ని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతిస్తున్నామన్నారు**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. **సూర్యనారాయణ రాజు కామెంట్స్*: ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో  మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.  ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో  ప్రాధాన్యత ఇస్తుంది  మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా...

ఇండస్ ఆసుపత్రిని విజయవాడ నగరంలో ఏర్పాటు

Image
 న్యూస్ 9 ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం, విజయవాడ: రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీ తో జీర్ణ కోశ , లివర్ వ్యాధి సమస్యలను, పరిష్కరించేందుకు ఇండస్ ఆసుపత్రిని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని విశాఖ పార్లమెంట్ సభ్యులు మార్గాన భారత్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నగరంలో విజయవాడ లాంటి నగరం మెడికల్ హబ్ గా ఏర్పడిందని ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వైద్యం అందించే వైద్యులు ఉన్నారని ప్రశంసించారు.  విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఐ టీ ఐ కళాశాల రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండస్ ఆసుపత్రిని పార్లమెంట్ సభ్యులు భారత్, కేశినేని చిన్ని, శాసన సభ్యులు గద్దె రామ మోహనరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, పారిశ్రామిక వేత్తలు ,పలువురు ఉన్నత అధికారులు ఇండస్ ఆసుపత్రి  వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రప్రథమంగా అత్యాధునికమైన వైద్య పరికరాలతో అత్యున్నత టెక్నాలజీ ...