ఉత్కంఠ పోరు.. పాకిస్థాన్ పై *భారత్ ఘన విజయం

 


ఉత్కంఠ పోరు.. పాకిస్థాన్ పై *భారత్ ఘన విజయం*


T20WCలో పాకిస్థాన్పై టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


 తొలుత 119 పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. దాయాదిని 113/7 స్కోరుకే కట్టడి చేసింది. 


బుమ్రా 3, హార్దిక్ 2, అక్షర్, అర్షీప్ చెరో వికెట్ తీశారు.


 బౌలర్లందరూ పొదుపుగా బౌలింగ్ చేసి భారత్కు అపురూప విజయాన్ని కట్టబెట్టారు. 


పాక్ బ్యాటర్లలో రిజ్వాన్ 31, బాబర్ 13, ఉస్మాన్ 13, ఫఖర్ 13, ఇమాద్ 15 రన్స్ చేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి