శాసనమండలిలో వైసీపీ బలం ఎంతంటే?

 



శాసనమండలిలో వైసీపీ బలం ఎంతంటే?


విజయవాడ :


అసెంబ్లీలో 11 సీట్లతో బలం లేని వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినా,  శాసనమండలిలో బలంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సైతం దిశానిర్దేశం

చేశారు. 


అయితే శాసనమండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఎక్కువమంది సభ్యులున్నారు.


మొత్తంగా శాసన మండలిలో మొత్తం 58 సీట్లకు గాను వైసిపికి 38 మంది(8 మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి) ఎమ్మెల్సీలున్నారు. TDP నుంచి 8 మంది, నలుగురు ఇండిపెండెంట్లు, PDF నుంచి ఇద్దరు సభ్యులున్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి