Skip to main content

Posts

Showing posts from September, 2024

సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా!

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్  చేయాలని ,సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా! కలెక్టర్ కి  వినతి పత్రం అందజేత!! అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టరేట్ వద్ద  అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి,  ఏ. రామంజులు,  మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ శాఖలలో, సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కై  నేడు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట వేలాదిమంది ఉద్యోగులు,  కార్మికులతో ఆందోళనా కార్యక్రమాలు  జరుగుతున్నాయన్నారు. టైం స్కేలు, కంటిజెంట్, పార్ట్ టైం, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని  డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు,  మున్సిపాలిటీ, విద్యుత్తు, సర్వ శిక్...

సబ్జెక్టు టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్న పాఠశాలలో కూడా 100 శాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యం?

  *తల్లిదండ్రుల తో చర్చకు...*   *పరీక్ష ల నిర్వహణ....* *అనుభవాల... నుండి*   *ఓ బలమైన కోరిక....*  నేడు మన పిల్లల కు ఖచ్చితంగా మార్పులు అవసరమే. కనీసం చదవడానికి, రాయడానికి రానివారికి సైతం పబ్లిక్ పరీక్షలలో 80 శాతం మార్కులు ఎలా వస్తాయి?  సబ్జెక్టు టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్న పాఠశాలలో కూడా 100 శాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యం?  సంవత్సరమంతా పాఠం చెప్పని ఉపాధ్యాయులు పరీక్ష రోజు మాత్రం యాక్టివ్ గా ఉండి ఇన్విజిలేటర్లు, చీఫ్ లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతారు. వారికి మందు, బిర్యానీలు అరేంజ్ చేస్తారు. డబ్బులు ఇస్తారు. దీనికోసం విద్యార్థుల నుండి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తారు. పరీక్ష ప్రారంభం అయిన 10 నిముషాలకే ప్రశ్నపత్రం బయటకు తెప్పించి సమాధానాలు అన్నీ రాయించి మైక్రో జిరాక్స్ చేయించి ప్రతి విద్యార్ధికి ఒక కాపీ ఇచ్చి విచ్చలవిడిగా కాపీయింగ్ ను ప్రోత్స హిస్తున్నారు.  నిజాయితీగా పరీక్షలు నిర్వహిస్తే 30-40 శాతం పాస్ అవుతారు.(పాత కాలం లో అంటే ప్రభుత్వలు టార్గెట్లు పెట్టనపుడు... ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువ గా ఉండేది... ఆనాటి వారు మేధావులు... దేశ దిశ నిర...

EX CAPF WELFARE ASSOCIATION కొత్త కమిటీ సభ్యుల వివరాలు*

*EX CAPF(మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్)కొత్త కమిటీ* తేది 29/09/2024 ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విజయవాడ సీతారంపురంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ రాష్ట్ర కమిటీను ఎన్నుకోబడినది ఈ ఎన్నికలలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి EX CAPF అసోసియేషన్ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు పాల్గొని కొత్త కమిటీను ఎన్నుకోబడటం జరిగింది. *EX CAPF WELFARE ASSOCIATION కొత్త కమిటీ సభ్యుల వివరాలు* 1. PS Swamy , చైర్మన్ 2. V Harnath, State Presidant  3. T. Rajesh Kumar, Honerable president 4. Ch. Yedukondalu,  State Vice President 5. GSB. Subhramanyam,  State Secratery 6. Prabhakar Rao, State Joint Secratery 7. S. Srinivasarao,  State Treasury ఆంధ్ర ప్రదేశ్ లో Ex CAPF జవాన్లు కు రావలసిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ కొత్త కమిటీ కృషి చేయగలదు అని ఈ రోజు సమావేశంలో రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్ వి.హరినాథ్ స్పష్టంగా చెప్పారు. అన్ని జిల్లాల జవాన్లకు సంక్షేమ కార్యక్రమాలకు  తప్పక  కృషి చేస్తాను అని చెప్పారు. ఇట్లు స్టేట్ ప్రెసిడెంట్ వి.హరినాథ్ EX CAPF WELFARE ASSOCIATION A.P.

పత్తిపాటి చిన నారాయణమ్మ జ్ఞాపకార్థం పట్టణంలో మెగా రక్తదాన శిబిరం

 ......పత్తిపాటి చిన నారాయణమ్మ జ్ఞాపకార్థం పట్టణంలో మెగా రక్తదాన శిబిరం  చిలకలూరిపేట టౌన్..సెప్టెంబర్29 అక్టోబర్ రెండో తేదీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మరియు మాజీ మంత్రి, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి మాతృమూర్తి చిన నారాయణమ్మ జ్ఞాపకార్థం  పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో  ఎన్డీఏ కూటమి, వాసవి యువ దళం, క్రేజీ గై స్, మరియు శ్రీ బాలగణపతి యూత్ , ఫైర్ ఆర్మీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఈ శిబిరాన్ని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు  ప్రారంభించనున్నట్టు మెగా రక్తదాన శిబిరం నిర్వాహకులు తెలిపారు.. ఈ సందర్భంగా యువత వేలాదిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు.

ఇది పరీక్షల దుస్థితి...

 ఇది పరీక్షల దుస్థితి...  ఈ విద్యా  సంవత్సరం నుంచి సీబీఎస్సీ వంటి కేంద్ర విద్యా సంస్థల పరీక్షల నిర్వహణ సీసీ కెమెరాల పర్యవేక్షణ కు ఆదేశాలు.. సమర్థిద్దామా...? మన రాష్ట్రం లో జరిగే  పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పరీక్షలలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామా...? ప్రైవేటు యాజమాన్యాల వ్యాపార ధోరణితో  పేపర్ లీ కేజీలు..... యాజమాన్యాల మధ్య వ్యాపార పోటీ... ఇక ప్రభుత్వ విద్యాసంస్థలలో పిల్లలకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల నిర్వాకం...  ప్రభుత్వాలు ఉపాధ్యాయులు పాస్ పర్సంటేజ్ కోసం... అడ్డదారులు...  వెరసి మన పిల్లల చదువులు.. ఆ చదువుల నాణ్యత...  మీ అనుభవాలు తెలపాలి...  పరీక్ష నిర్వహణ వి ధానములో మార్పులు అవసరమా...?  మీ అభిప్రాయం తెలపండి... ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్...

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

 *వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు* ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది.  వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.  ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ  https:/consumerhelpline.gov.in/  వెబ్‌సైట్‌లో ‘ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌ పేరుతో పొందుపరుస్తోంది.🙏 ...

నాచు పట్టి ఉన్నా సబ్టా పై ప్రమాదం పొంచి ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో తమ గ్రామం పింజర్ల కొండ వెళ్లిన బాలింత.

ఏజెన్సీ మన్యంలో గిరిపుత్రులకు తప్పని తిప్పలు. అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం పింజర్ల కొండ గ్రామానికి చెందిన బాలింత కష్టాలు.. ప్రసవం అయినా బాలింతాను అతి కష్టం మీద వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు.. కాకినాడ జిల్లా ఏలేశ్వరం హాస్పిటల్ లో గత మూడు రోజుల కిందట పింజర్లకొండ గ్రామానికి చెందిన వెలుగుల మేరీ జ్యోతిక రెడ్డి అనే మహిళకు అయినా ప్రసవం.. ప్రసవం అనంతరం చంటి బిడ్డతో గ్రామానికి వెళ్లేందుకు బాలింతను అతి కష్టం మీద వాగు దాటుతూ మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు .. నాచు పట్టి ఉన్నా సబ్టా  పై ప్రమాదం పొంచి ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో తమ గ్రామం పింజర్ల కొండ వెళ్లిన బాలింత... వాగుపై ఉన్నా సబ్ట్ట పైనుండి బిడ్డను ఒకరు.. తల్లిని మరొకరు మోస్తూ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు... అదుపుతప్పి కాలుజారితే గల్లంతయ్యే పరిస్థితి... రంపచోడవరం ఏజెన్సీలోని మండల కేంద్రం అడ్డతీగలకు కూత వేటు దూరంలో ఉన్న పింజరకొండ వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ కొండవాగును దాటాల్సిందే..  గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ గ్రామానికి చేరక తప్పని పరిస్థితి.

/AIDS నివారణ

గవర్నమెంట్ హాస్పిటల్ లోని HIV /ఎయిడ్స్ విభాగాం మరియు క్యాంపు సమస్థ   ఆధ్వర్యంలో  మీకు తెలుసా HIV /AIDS నివారణ పై మరియు టీవీ వ్యాధి పై మరియు వ్యక్తిగత శుభ్రత పై గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై   అవగాహన కార్యక్రమము చిరుమామిళ్ల గ్రామంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది      *  * ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ  ,  క్యాంపు స్వచ్చంద సంస్థ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ లోని ఐసీటీసీ  వారి ఆధ్వర్యంలో  *మీకు తెలుసా*? IEC campaign  హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన  .  ఈ  కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా   గౌరవనీయమైన.గవర్నమెంట్ హాస్పిటల్ లో పని చేయుచున్న ICTC,  కౌన్సిలర్స్  కాకుమాను హనుమంతరావు పాల్గొన్నారు .కార్యక్రమములో భాగముగా  హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చి...

ఘనంగా భగత్ సింగ్ 117 జయంతి వేడుకలు.

 అన్నమయ్య జిల్లా, రాజంపేట, 28/09/2024. *ఘనంగా భగత్ సింగ్ 117 జయంతి వేడుకలు.*                            స్వాతంత్ర సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా రాజంపేటలోని నలంద జూనియర్ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడు మరియు పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర ఉపాధ్యాయులు కలిసి  భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.                          ఈ సందర్భంగా పిడిఎస్ యూ  జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర మాట్లాడుతూ భగత్ సింగ్ తన చిన్ననాటి నుండే స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడని నా ప్రాణం నా జీవితం దేశంకే అంకితం *నా నెత్తురు వృధా కాదు* అంటూ అప్పట్లోనే ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చేరగని ముద్ర వేసుకున్నారు. కార్మిక వివాదాల బిల్లులకు ఢిల్లీ అసెంబ్లీలో చట్టాలుగా చేస్తున్న సమయంలో భగత్ ...

జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ విజిట్

 అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం లో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జడ్పీహెచ్ హై స్కూల్  కొన్ని ఎంపీపీ పాఠశాలలో  మధ్యాహ్నం భోజన పథకాన్ని  పాఠశాలలో అందిస్తున్నటువంటి విధానాన్ని నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ విజిట్ చేయడం జరిగింది  అదేవిధంగా మెన్యులో ఉన్న విధంగా ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల యొక్క సమస్యలను విద్యార్థులను అడిగారు జడ్పీహెచ్ హై స్కూల్ గర్ల్స్ చిన్నమండెం పాఠశాలను ప్రత్యేకంగా వారికి ఎదురయ్యేటువంటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు జాయింట్ కలెక్టర్ తో పాటు ఎం ఈ ఓ ఆంజనేయులు నాయుడు ఎమ్మార్వో నరసింహులు ఎంపీడీవో దివ్య హెచ్ఎం రమాదేవి వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు సచివాలయం వెల్ఫేర్ సిబ్బంది ఆయన వెంట పాల్గొన్నారు

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం ఇసుక ర్యాంపు

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం  నారాయణపురం ఇసుక ర్యాంపు

స్వచ్ఛభారత్ కార్యక్రమం

  అన్నమయ్య జిల్లా చిన్న మండెం  మండలంలో ని AP మోడల్ స్కూల్ నందు ఎంపీడీవో  సమక్షంలో పెద్ద ఎత్తున స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయడం జరిగినది స్వచ్ఛభారత్ ద్వారా మండలంలోని గ్రామాలు లో పచ్చదనం పరిశుభ్రత పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం  సచివాలయాల ఆధ్వర్యంలో  పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని పచ్చదనంగా ఉండాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఎంపీడీవో  తెలపడం జరిగింది అలాగే  స్వచ్ఛభారత్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు స్కూల్ టీచర్స్  డ్వాక్రా మహిళా సంఘాలు  రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొనడం జరిగింది

ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పై విరుచుకుపడ్డ సుగువాసి సుబ్రహ్మణ్యం...*

  *ఇది మంచి ప్రభుత్వం   రాజంపేట నియోజవర్గం 26వ తేదీ జరిగే సభకు ఇన్చార్జిగా నియమతులైన  ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పై విరుచుకుపడ్డ సుగువాసి సుబ్రహ్మణ్యం...* * సుగువాసి సుబ్రహ్మణ్యం సంచలన వాక్యాలు.. * వాడు ఎవడో రాంగోపాల్ రెడ్డి  రాజంపేట ఇన్చార్జ్ అని చెప్పుకుంటాడు.. * ఇక మేము రాజంపేటగా ఇన్చార్జిగా ఉండి ఏం లాభం మా గోడు ఎవరికి చెప్పుకోవాలి  * ఎవడిని పడితే వాళ్ళని ఇన్చార్జిగా ప్రకటించడం ఏంటి  * ఎవరు ఇన్చార్జిగా ఉంటే ఇంకా నియోజవర్గంలో ఉండి మేము ఏం చేయాలి  * సుగువాసి కుటుంబాన్ని లేకుండా చేస్తున్నారని సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు... * ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి  మన రాజంపేటలో ఏంటి పెతనం చలయించేది  అని సంచలన వ్యాఖ్యలు సుబ్రహ్మణ్యం    ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వీళ్ళపై అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి  వాళ్లపై చర్యలు తీసుకుంటామని సుగవాసి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు

On the occasion of *World Cleanup Day*

On the occasion of *World Cleanup Day* (20th Sep, 2024), we have invited ground level cleaning staff and interacted with them. We appreciated their efforts in making the Madhurawada area of Visakhapatnam a cleaner place. Token gifts of Stainless Steel Water bottles and Cotton hand gloves distributed to ground level Sanitary Staff.  A water proof sticker was pasted on the bottle which had a painting by P Satyanarayana's daughter indicating that we need to save mother earth from getting destroyed  by reducing pollution and following 3R's of waste management. Thank you, 🙏🏼 P Satyanarayana