టెంపో వ్యాన్ బోల్తా* *ఇద్దరు స్పాట్ డెడ్ - 15 మందికి తీవ్ర గాయాలు*

 BREAKING NEWS


 News 9 24×7updates

 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు నియోజకవర్గం :       









*టెంపో వ్యాన్ బోల్తా*     


*ఇద్దరు స్పాట్ డెడ్ - 15 మందికి తీవ్ర గాయాలు*


ప్రత్తిపాడు పీఎస్ పరిధిలోని వొమ్మంగి గ్రామ శివారులో AP 39 VG 3357 నంబర్ గల వినాయక ట్రావెల్స్ టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి..            


మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు.. 


క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించిన పోలీసులు..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం