విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు లో భారీ చోరీ.....

 *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన*

ఎన్టీఆర్ జిల్లా :గన్నవరం నియోజకవర్గం÷

విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు లో భారీ చోరీ.....







ఇన్ గ్రామ్ వేర్ హౌస్ సంస్థలో సుమారు 350 ఐఫోన్లు,నిన్న రాత్రి చోరీకి గురైన వైనం.....


చోరీకి గురి అయిన ఐ ఫోన్లు సుమారు 2.50 కోట్లు రూపాయలు విలువ అంచనా.....


నిర్వాహకులు పడమట పోలీసులను ఆశ్రయించగా, సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.....

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,