అమ్మవారిని దర్శించుకున్న చైర్మన్ వల్లభనేని

 కృష్ణాజిల్లా 

ఉయ్యూరు 

అమ్మవారిని దర్శించుకున్న చైర్మన్ వల్లభనేని 



ఉయ్యూరులోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ పారపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఉయ్యూరు నగర్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ (నాని) 


15 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే తిరుణాలలో చైర్మన్ కుటుంబ సమేతంగా వీరమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. 


*ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..*


అమ్మవారి ఆశీస్సులు ఉయ్యూరు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు 


తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగర పంచాయతీ తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,