అగంతకుని కదలికలతో భయపడుతున్న మచిలీపట్నం వాసులు

*అగంతకుని కదలికలతో భయపడుతున్న మచిలీపట్నం వాసులు*




*ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఇటీవల దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు*


*మచిలీపట్నంలో ఓ అగంతకుడు అర్ధరాత్రి సమయంలో ముఖానికి మాస్క్ ధరించి, ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని, ఇంకో చేత్తో టార్చ్ లైట్ పట్టుకుని గోడలు దూకి పలువురు ఇళ్లలో ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.*


*ఈ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో లక్ష్మణాపురం, భాస్కరపురం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సీసీ కెమెరాలను రికార్డయిన దృశ్యం*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి