భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని

 ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు రమణగౌడ్ ఆద్వర్యంలో జరిగింది.




పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 6.ఏప్రిల్.2025*

(స్థాపన దివస్)

🪷🪷🇮🇳🪷🪷 

రాష్ట్ర పార్టీ సూచన మేరకు *6 ఏప్రిల్* భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని

చుండుపల్లె బస్ షల్టర్ వద్ద 9:30 to 10 గంటల మధ్య మండల సీనియర్ నాయకులు రత్నాకర్ నాయుడు గారిచే ఈ కార్యక్రమం జరుగినది.

ఈ కార్యక్రమం కు, అసెంబ్లీ కన్వీనర్‌ రామ జగదీష్, మాజి మండల అధ్యక్షుడు నాగరాజ, రాచరాయుడు, వెంకట్రామ రాజు, సుబ్బరాజు, గోపాల్రాజు, సత్యంనాయుడు, సుబ్బరామ రాజు, రెడ్డయ్య అచారి,  BJYM శివసంకర్,

ఇట్లు

రమణ గౌడ్

బిజెపి చుండుపల్లె మండల అధ్యక్షుడు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి