ఆ 48 గంటలు అత్యంత కీలకం: సీఈసీ రాజీవ్ కుమార్

 ఆ 48 గంటలు అత్యంత కీలకం: సీఈసీ రాజీవ్ కుమార్



ఈ నెల 13న జరగనున్న నాలుగో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు కీలకమని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏపీ, టీజీలను అత్యంత కీలక రాష్ట్రాలుగా గుర్తించారు. నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి. హింసకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడాలి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి