తెలంగాణలో కూడా కమలం వికసిస్తుంది..

 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగింది.. 


జగన్‌ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అభివృద్ధి ఆగిపోయింది.. 


13 లక్షల 50 వేల కోట్ల అప్పును ఏపీపై జగన్‌ రుద్దారు.. మద్యనిషేధం హామీ ఇచ్చి.. 


మద్యం సిండికేట్‌ను జగన్‌ ప్రోత్సహించారు-ధర్మవరం సభలో కేంద్రమంత్రి అమిత్‌షా


తెలంగాణలో కూడా కమలం వికసిస్తుంది.. 



ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును సీఎంని.. 


కేంద్రంలో మోడీని ప్రధానమంత్రిని చేయండి.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. 


ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోడీ చూసుకుంటారు-ధర్మవరంలో అమిత్‌ షా

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి