మాజీ మంత్రి బొత్సపై ACBకి ఫిర్యాదు

 


మాజీ మంత్రి బొత్సపై ACBకి ఫిర్యాదు

AP: టీచర్ల బదిలీల్లో మాజీ మంత్రి బొత్స

సత్యనారాయణ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనిటీ డీపీ నేత వర్ల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

టీచర్ల బదిలీ కోసం ఒక్కో టీచర్ వద్ద రూ.3 లక్షలనుంచి రూ.6లక్షలు వసూలు చేశారని పేర్కొన్నారు.మొత్తంగా రూ.65 కోట్ల వసూళ్లకు బొత్స పాల్పడ్డారని ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలుచే శారని తెలిపారు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం