Skip to main content

Posts

Showing posts from December, 2024

Work from Home

 

దేశంలోనే అతి పెద్ద కటౌట్ సినీ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడవిజయవాడ న్యూస్ నైన్ దేశంలోనే అతి పెద్ద కటౌట్ సినీ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో సిద్ధమవుతోంది. సుమారు 250 అడుగుల ఎత్తు ఉండే దీన్ని ఈరోజు సాయంకాలం ఆవిష్కరించనున్నారు.  ఈ వేడుకకు 'గేమ్ ఛేంజర్' సినిమా బృందంతోపాటు నిర్మాత 'దిల్' రాజు హాజరవుతారని సమాచారం.  తొలుత కటౌట్ పై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా ఇందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.  ఈ కటౌట్ దేశంలోనే అతి పెద్దది అని అభిమానులు చెబుతున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో మద్యం గ్రామ గ్రామాన, వీధి వీధినా కూడా ఏర్లైపారుతుంది

 చిలకలూరిపేట నియోజకవర్గంలో మద్యం గ్రామ గ్రామాన, వీధి వీధినా   కూడా ఏర్లైపారుతుంది అని వి సి కే పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జి వంజా జాన్ ముత్తయ్య అన్నారు, ఈరోజు వారు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అక్రమ బెల్ట్ షాపులు పర్మిషన్ లేని బెల్ షాప్ లు ఎత్తివేయమని, వాటి పైన అధికారులు కట్టిన వైఖరి అవలంభించమని చెప్తున్నా కానీ, అధికారులు నమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించటం శోచనీయమన్నారు,  గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ, రహదారుల వెంబడి, బస్సు షెల్టర్ల వద్ద , స్కూల్స్ దేవాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ సేవించుతూ ప్రజలకు తీవ్ర  ఇబ్బందులు కలిగిస్తున్నారు అని వారు అన్నారు, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 3నుండి 7వరకు పర్మిషన్ లేని బిల్ట్ షాపులు   ఉన్నట్లు,, వాటిలో కొన్ని సాక్షాత్తు అధికార పార్టీ నాయకుల అండదండతో నడుస్తున్నట్టు మా దృష్టికి వచ్చినట్లుగా తెలిపారు, అధికారులు, ఎక్సైజ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికైనా స్పందించి  పర్మిషన్ లేని బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవల...

ఘనంగా కోస్టల్ బ్యాంకు సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం.....

 ఘనంగా కోస్టల్ బ్యాంకు సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం..... న్యూస్ నైన్ విజయవాడ 27/12/24  విజయవాడ కానూరు కోస్టల్ బ్యాంకు బ్రాంచ్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్బంగా కస్టమర్లకు కానూరు బ్యాంకు ఖాతాడారులకు సంస్థ తరుపున కాపిటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో అందరికి మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు ఈ కార్యక్రమం లో కోస్టల్ బ్యాంకు సిబ్బంది కాపిటల్ హాస్పిటల్ సిబ్బంది మేనేజర్ gag ప్రసాద్,ex gm సాంబశివరావు,రామారావు చంద్రమౌళి,dr ప్రణవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు

గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేతలు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడి

 *గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేతలు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు  దాడి..*   *రాయచోటి పట్టణం*    *రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్*   *తేది :27/12/2024*   *గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వెళ్లి  జరిగిన సంఘటన గురించి తెలుసుకొని పరామర్శించిన  రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ గౌరవ శ్రీ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం గారు.*

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల గుండెచప్పుడు స్వర్గీయ వంగవీటి రంగా 36వ వర్ధంతి

 ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ  పెనమలూరు నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల గుండెచప్పుడు స్వర్గీయ వంగవీటి రంగా 36వ వర్ధంతి వంగవీటి రంగా గారి నివాసం వద్ద తన కుమారుడు వంగవీటి రాధా రంగా గారు విగ్రహం వద్ద నివాళులర్పించారు  వంగవీటి రాధా కామెంట్ ....  బందర్ రోడ్డు నిర్మల ఉదయం భవనం వద్ద  వంగవీటి మోహన్రంగా కాన్సర్ విగ్రహం వద్ద రంగం 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి . వంగవీటి రాధాకృష్ణ రంగా విగ్రహానికి పూలమాలవేసి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అన్నగారికి వర్గాలుగా రక్షణ గోడగా నిలిచారన్నారు రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అందరి ముఖ్య కర్తవ్యం ఉన్నారు, రంగా దివికేగి మూడున్నర దశాబ్దాలు దాటిన ఆస్పూర్తి ఇంకా రగులుతూ సజీవంగానే ఉందని రాదా అన్నారు.  పెనమలూరు నియోజవర్గం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కామెంట్స్... స్వర్గీయ వంగవీటి రంగా అందరివాడు , ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే కొన్ని శక్తులు ఆయన ప్రాణాలను బలి తీసుకొని అన్నారు అన్న గారిని వర్గాలకు ఆయన భరోసా ఇచ్చారన్నారు నేనున్నా...

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం శ్రీ మిత్ర సూపర్ మార్కెట్ లో అవగాహనా ..

 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం శ్రీ మిత్ర సూపర్ మార్కెట్ లో అవగాహనా ..

మురికిపూడి ప్రసాద్, నేలం యేసు రాజుకు ఘన సన్మానం.

 మురికిపూడి ప్రసాద్, నేలం యేసు రాజుకు ఘన సన్మానం. చిలకలూరిపేట: పట్టణంలోని తెలుగు జర్నలిస్టుల సంఘ ఆధ్వర్యంలో  సిపిఎం కార్యాలయంలోని గల ఏలూరి సిద్దయ్య విజ్ఞాన కేంద్ర మందిరంలో ఆదివారం మురికిపూడి ప్రసాదు, నేలం యేసు రాజుకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ  సుమారు 15 సంవత్సరాలుగా బాపూజీ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి, వృద్ధులను, అనాధలను సేవ చేస్తున్నటువంటి మురికిపూడి ప్రసాద్ కు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన  చెందినటువంటి ఆదరణ వెల్ఫేర్ సొసైటీ మదర్ థెరిస్సా జాతీయ సేవా పురస్కారం 2024 అవార్డు అందుకున్నారు.ప్రధాన పత్రిక అయినటువంటి వార్త పేపర్ లో విలేఖరిగా పని చేస్తున్నారు. అదేవిధంగా వినియోగదారుల పరిరక్షణ ఫోరం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన వంతుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రసాద్ కు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అటువంటి వ్యక్తిని తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపున ఘనంగా సన్మానం చేయడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. మండలంలోని మురికిపూడి గ్రామానికి చెందినటువం...

జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా

 ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు , మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ఇతర పార్టీ సభ్యులు అందరి సమక్షంలో కేకు కట్ చేసి చీరలు పంపిణీ చేశారు.

నాయుడుపేట లోని రింగ్ రోడ్డుపై రాకపోకలు ప్రారంభం

నాయుడుపేట లోని రింగ్ రోడ్డుపై రాకపోకలు ప్రారంభం, నిన్నటి నుండి నాయుడుపేట నుండి తిరుపతికి రాకపోకలను కొనసాగిస్తున్న ప్రయాణికులు

ఎమ్మెల్యే నెలవల.విజయశ్రీ కృషితో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 10,11,12 తేదీల్లో జరపనున్నారు.

 *పక్షుల పండగకు తేదీల *ఎమ్మెల్యే నెలవల.విజయశ్రీ కృషితో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 10,11,12 తేదీల్లో జరపనున్నారు.* *సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలకు శుభవార్త ప్రకటించిన ఎమ్మెల్యే.* *ప్రజలందరూ తమ బంధువుల్ని ఈ పండగలకు ఆహ్వానించాలని ఎమ్మెల్యే విజయశ్రీ వినతి.......*

Work from Home

 

వన్ టౌన్ కోమలవిలాస్ హోటల్ ఓపినింగ్ టుడే 11:30కి ఓపెన్ చేసారు

 వన్ టౌన్ కోమలవిలాస్ హోటల్ ఓపినింగ్ టుడే 11:30కి ఓపెన్ చేసారు. ఓనర్ ఖాజా గారు.ఓపినింగ్ కి వచ్చిన వారు. కోరపరేటర్స్.మారుపిల్లా రాజేష్ -మైలవరపు దుర్గారావు. అప్పాజీరావు.పెద్దబాబు

నూతన పర్యాటక పాలసీను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

 నూతన పర్యాటక పాలసీను ఆవిష్కరించిన  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్  న్యూస్ నైన్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ రూరల్ :-ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ద్వారా మంగళవారం విజయవాడలో  స్టేట్ హోల్డర్స్ ఎంగేజ్‌మెంట్ సమావేశం జరిగింది. CII మరియు AP ఛాంబర్స్ ఈ ఈవెంట్‌కు మద్దతు ఇచ్చాయి. హోటల్స్ , అడ్వెంచర్ టూర్ ఆపరేటర్లు , టూర్స్ అండ్ ట్రావెల్స్ , ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అధ్యక్షత వహించారు. ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ ఐఏఎస్, ఎండీ ఏపీటీడీసీ ఆమ్రపాలి కాటా ఐఏఎస్, డీసీఈవో ఏపీటీఏ శ్రీనివాస్, ఏపీటీడీసీ ఈడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ ప్రతినిధులుగా సీఐఐ ఏపీ గత చైర్మన్ రామకృష్ణ దాసరి, ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు, ఏపీ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు, ఏపీ టూరిజం ఫోరం అధ్యక్షుడు కే విజయ్ మోహన్, ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ...

జ్యోతిష్య ఆచార్య అవార్డు అందుకున్న తిరుమలవాసి అన్నవరపు అంకరాజు

 *జ్యోతిష్య ఆచార్య అవార్డు అందుకున్న తిరుమలవాసి అన్నవరపు అంకరాజు * తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో NS live ఆస్ట్రాలజీ వ్యవస్థాపకులు చిలుక నరసింహస్వామి  నిర్వహించినటువంటి Astrology Award Pradanotsava ceremony కార్యక్రమంలో తిరుమల కు చెందిన అన్నవరపు అంకరాజు గారికి జ్యోతిష్య శాస్త్రంలో వేదిక్ మరియు,కె.పి, భృగు నంది నాడి శాస్త్రంలో వారు కనపర్చిన ప్రతిభకు ఉత్తమ జ్యోతిష్య ఆచార్య అవార్డును వారి గురువుగారైన తిరుమలై అనంత అల్వాన్  పురిశై రంగాచారి గారి సమక్షంలో (తిరుమల ఆచార్య పురుషులు, శ్రీ అనంత అల్వాన్  26 జనరేషన్) అందివ్వడం జరిగింది. NS live Astrology founder చిలుక నరసింహస్వామి గారు జ్యోతిష్య ఆచార్య అవార్డుతో అంకరాజు గారిని ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమలTAP. RANGACHARI GARU, TAP. NARAYANA GARU, JNV. JANARDAN GARU,N. GOPINATH GARU, S.V. RAMAN RAO GARU, M. SHESHA RAO GARU, K. KRISHNAMURTHY GARU, P. ARUN MAHESH GARU పాల్గొన్నారు.

రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు

 విజయవాడ 13-12-2024 *అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం - వెలంపల్లి* రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు  రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి శాంతియుతంగా వెళ్లేందుకు సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజ రెడ్డి బెల్లం దుర్గ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును,అసిఫ్ ను విజయవాడ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో రైతులకు 20 వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన అటువంటి శాంతియుత కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకోవడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా కలెక్టర్ వినతి తప్పా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ప్రజలకు ఒక క్రికెట్ సిక్స్ ఇచ్చిన కుటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న రో...

శారదా ఎడ్యుకేషనల్ ఏసైటీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున

శారదా ఎడ్యుకేషనల్ ఏసైటీ కళాశాల 1974లో ప్రారంభమై 2024 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఈ డిసెంటర్లో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని శారదా ఎడ్యుకేషనల్ ఏసైటీ, కార్యదర్శి శ్రీ కుండా రామ నారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమావేశాలు ముఖ్యమైనవి ఎందుకంటే అవి పూర్వ విద్యార్థులు ఒకరితో ఒకరు మరియు సంస్థతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, నెట్వర్క్ చేయడానికి మరియు సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్లాట్ఫారమ్ను అందిస్తాయి. పునఃకలయికను ప్లాన్ చేయడం చాలా పనిగా ఉంటుంది. కానీ ప్రయోజనాలు దానిని విలువైనవిగా చేస్తాయి. ప్రయోజనాలు ఉన్నాయి: … క్లాస్మేట్స్ స్నీహాన్ని పునరుద్దరించడం వారి పరిశ్రమలోని నిపుణులతో నెట్వర్కింగ్ UIU - ప్రోగ్రామ్ మార్పుల గురించి తెలుసుకోవడానికి మాజీ లేదకులతో మళ్లీ పరిcom పూర్వ విద్యార్థుల నిరంతర అనుసంధానం శారదా కళాశాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రస్తుత మరియు భవిష్యత్తు విద్యార్థులకు అందుబాటులో ఉన్న సపోర్ట్ నెట్వర్క్ను బలోపేతం చేస్తుందని, సంస్థ యొక్క అద్భుతమైన ఆశయాలు మరియు ఆదర్శాలు యొక్క నిరంతర విజయాన్ని తెలియజేస్తుంది. ఈ ఈవెంట్ మా భాగస్వామ్య చరిత్రను జరుపుకోవడమే కాకుండా మా పూర్వ విద...

పోరంకి గోసలైట్స్ నీట్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి ఆత్మహత్య.

 కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పోరంకి గోసలైట్స్ నీట్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య. నంద్యాల జిల్లా ఎల్కే తండా కి చెందిన విద్యార్థి. జనావత్ పరశురాం నాయక్(19) గా గుర్తింపు. నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న పరుశురాం. మృదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

డిసెంబర్ 9 - అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం - లోక్ సత్తా!

 09-12-2024 డిసెంబర్ 9 - అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం - లోక్ సత్తా!              2003 అక్టోబర్ 31వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరగనున్న అవినీతి వ్యతిరేక కన్వెన్షన్ కోసం అడహాక్ కమిటీ రూపొందించిన తుది నివేదికను ఈ సమావేశంలో చర్చించి ఆమోదించారు. 2003 డిసెంబరు 9 నుండి 11వ తేదీ వరకు మెక్సికోలోని మెరిడాలో తుది సంతకాల కోసం అత్యున్నత స్థాయి రాజకీయ సమావేశం జరిగింది. ఇలా ఐక్యరాజ్య సమితి అవినీతి వ్యతిరేక కన్వెన్షన్ నివేదిక ఆచరణలోకి వచ్చింది. అందుచేత డిసెంబరు 9వ తేదీని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి 58/222 తీర్మానం ద్వారా ప్రకటించింది. 2004 డిసెంబరు 9 నుండి ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా పాటింపబడుతున్నది అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి అవినీతి ఒక పెద్ద అవరోధం, అలాగే మంచి పాలనకు కూడా అవినీతి అడ్డంకి అవుతుంది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ పెంపొందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, సుపరిపాలన ప్...

కార్పొరేషన్ చైర్మన్ గా సి ఆర్ రాజన్ పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవం

 *డాసి ఆర్ రాజన్  రాష్ట్ర వణ్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం* News 9విజయవాడ  టిడిపి పార్టీ నాయకులు  ఆంధ్రప్రదేశ్  వన్యయకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా సి  ఆర్ రాజన్  పదవి  బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం విజయవాడ ఆటో నగర్ లో జరిగింది. వన్యయకుల క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు  తర్వాత  మీడియా తో  సి ఆర్ రాజన్ మాట్లాడుతూ  మా నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్  కి , పవన్ కళ్యాణ్ కి ,  పురందేశ్వరి కి అభినందనలు తెలియజేస్తున్నాను , కృష్ణ జిల్లా నడి బొడ్డు లో వన్నయ కుల క్షత్రియ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం  చేయడని చాలా ఆనందంగా భావిస్తున్నాను, ఈ సమూహం మధ్య జరిపించుకోవటం చాలా ఆనందం గా ఉంది, చంద్ర బాబు నాయుడు  కి మా కులం అంతా రుణపడి ఉంటాం, అలాగే వారు ఒక పథకం తో  థి కోపరేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసి మా అందరికీ ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలని, మమ్మల్ని ఆర్థికంగా  ఎదగనివ్వాలని మా  మాఆశయాలు కు అనుగుణనం గా ఉండాలి అని  ఈ  వన్యయ.కుల  క్షత్రియ కార్పొరేషన్ ...

కృష్ణలంక స్థానిక ప్రజలు వైన్ షాపును ఇక్కడ నుంచి తొలగించాలని

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ నైన్ రిపోర్టర్  కృష్ణలంక విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ సిటీ కృష్ణలంక ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన సత్యం గారి హోటల్ పక్కన లగాసి వైన్ షాపును ప్రారంభించడం జరిగింది కృష్ణలంక స్థానిక ప్రజలు వైన్ షాపును ఇక్కడ నుంచి తొలగించాలని ఆదివారం ఉదయం 10 గంటల  నుండి వైన్ షాప్ ముందు మహిళలు స్థానిక నాయకులు భారీ ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు