పోరంకి గోసలైట్స్ నీట్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి ఆత్మహత్య.

 కృష్ణాజిల్లా,


పెనమలూరు నియోజకవర్గం,













పోరంకి గోసలైట్స్ నీట్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి ఆత్మహత్య.


హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య.


నంద్యాల జిల్లా ఎల్కే తండా కి చెందిన విద్యార్థి.


జనావత్ పరశురాం నాయక్(19) గా గుర్తింపు.


నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న పరుశురాం.


మృదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు.


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-