అవినీతి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిందే

 అవినీతి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిందే, దీని పర్యవసానం ఏమిటో చాలా మందికి తెలియదు, కొంత మందికి తెలిసినా పట్టించుకోరు, డబ్బు ఇవ్వంది పనులు జరగడం లేదు అని చాలా మంది అనుకుంటున్నారు,



 అలా అనడానికి, అవ్వడానికి కారకులు ఎవరు ?ప్రజలె చట్ట బద్దం కాని పనులు చేయించుకోవడానికి, త్వరిత గతిన పనులు చేయించుకోవడానికి మామూళ్లు నెపం తో డబ్బు ముట్టచెబుతున్నాం, ఇది ఒక్క ప్రజల కె కాదు, అన్నింటి పై దీని ప్రభావం ఉంటుంది, కమీషన్, గుడ్ విల్, ఇలా ఇస్తనే కాంట్రక్టు పనులు వస్తాయ్, అలా దక్కించుకున్న వారు నాణ్యత తో కూడిన పనులు చేస్తారా ?చేయరు ?చివరికి ఎవరికీ నష్టం ప్రజలకే, కానీ ఇది ప్రత్యక్షంగా తెలియదు, అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అనేదే మా ఆలోచన,🇮🇳 మేలుకో వినియోగదారుడా🫱🏾‍🫲🏼 రండి చేయి చేయి కలపండి భావితరాల భవిష్యత్తు కోసం అవినీతిపరులను పట్టించండి 🇮🇳 ఇకనైనా మేధావులు మౌనం వీడి స్మార్ట్ ఫోన్ తీయండి డిజిటల్ టెక్నాలజీ వాడండి అవినీతి అంతం వైపు అడుగులు వేయండి 🇮🇳సత్యమేవ జయతే🇮🇳 వందేమాతరం.  🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ పి ఆర్, 9133366449,డి సురేష్. 🇮🇳 జైహింద్ 🇮🇳

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-