వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ* ఇంద్రకీలాద్రి

*పౌర్ణమి నాడు ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రానికి గిరి ప్రదక్షిణ, వేలాదిమంది భక్తజనలతో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ* 

గిరి ప్రదక్షిణలతో సర్వ పాపాలు సమస్యలు తొలగిపోతాయి ఇంద్రకీలాద్రి క్షేత్ర క్షేత్ర అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. 

పొద్దున్నే 5.55 లకు ప్రదక్షిణలు మొదలవుతాయి.. ఇంద్రకీలాద్రి ఎంట్రన్స్ వద్ద నుంచి తిరిగి 9.30 లకు ప్రదక్షిణలు పూర్తి అయ్యి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది.

ఈ దివ్య ప్రదక్షిణ సమయంలో అందరికి అవకాశం ఉంటుంది దివ్య రథాన్ని స్వామి, అమ్మవార్లతో కొలువైన రథాన్ని భక్తులు కూడా పాల్గొనే భాగ్యం ఉంది

మొత్తం 7.km లు ఉంటుంది.

3,4 గం.ల లోపు ప్రదక్షిణ సమయం పడుతుంది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం